పదవీ బాధ్యతలు స్వీకరించిన రేవంత్
హైదరాబాద్: నాంపల్లి గాంధీ భవన్ లో మల్కాజిగిరి ఎంపి ఏ.రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్య నేతలు హాజరయ్యారు.
పూర్వ అధ్యక్షుడు, ఎంపి ఎన్.ఉత్తమ్…