Take a fresh look at your lifestyle.
Browsing Category

జాతీయం

విశాఖలో జరిగే నేవీ డే వేడుకలకు సీఎం జగన్‌ను ఆహ్వనించిన తూర్పు నావికాదళ కమాండింగ్‌ ఇన్‌ ఛీఫ్…

సీఎం నివాసంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తూర్పు నావికా దళం ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ ఛీఫ్, వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌ సింగ్‌. డిసెంబర్‌ 4న విశాఖలో జరిగే నేవీ డే వేడుకలకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను…

అసలు ఏ సెక్షన్​ కింద అరెస్ట్​ చేశారు… ప్రియాంక గాంధీ కాంగ్రెస్​ నేత

ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు తనను అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్​ నేత ప్రియాంక గాంధీ ప్రకటన విడుదల చేశారు. రెండ్రోజులుగా మేజిస్ట్రేట్​ ముందు హాజరుపరచలేదని.. అసలు ఏ సెక్షన్​ కింద అరెస్ట్​ చేశారు తెలియదని పేర్కొన్నారు. యూపీలో తన అరెస్టు విషయంపై…

భవానీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో విజయానికి చేరువలో మమతా బెనర్జీ

భవానీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల కౌటింగ్‌లో ప్రతి రౌండ్‌కు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధిపత్యం పెరుగుతూ వస్తోంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతానికి ఆమె తన సమీప బీజేపీ ప్రత్యర్థి ప్రియాంక టిబ్రెవాల్‌పై 30,000కు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.…

రైతులకు రూ.19,500 కోట్లు విడుదల చేసిన కేంద్రం..

రైతులకు కేంద్రం శుభవార్తను అందించింది. ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన పీఎం కిసాన్‌ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ స్కీమ్‌ కింద 9వ విడత నిధులను ప్రధాని మోడీ రిలీజ్‌ చేశారు. దీంతో 9.75 కోట్ల పైచిలుకు రైతు కుటుంబాలకు…

ఉత్కంఠ రేపుతున్న కేబినెట్ విస్తరణ

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఇవాళ సాయంత్రం కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొందరికి పదోన్నతులు కల్పించడంతో పాటు మరికొందరికి ఉద్వాసన పలుకుతున్నారు. కేంద్ర మంత్రులు సదానంద గౌడ, సంతోష్ గంగ్వార్, రమేష్ పోఖ్రియాల్, ధన్వి…

నేటి నుంచి పార్లమెంట్… అస్త్రశస్త్రాలతో సిద్ధమైన పార్టీలు!

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా కేసులు ఇంకా నమోదవుతున్న నేపథ్యంలో, కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఉభయసభలు సాగనున్నాయి. నేడు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగించనుండగా, ఆపై ఆర్థిక సర్వే…

రైల్వే సమాచారమంతా ఇక ‘139’తోనే!

సమస్త రైల్వే సమాచారాన్ని ఒకే నంబర్ తో తెలుసుకునే సదుపాయం దగ్గరైంది. ప్రస్తుతం రైలు ప్రయాణికుల సౌకర్యార్థం కొనసాగుతున్న సెక్యూరిటీ హెల్ప్ లైన్ నంబర్ 182ను తొలగించినట్టు రైల్వే శాఖ ప్రకటించింది. సెక్యూరిటీ హెల్ప్ లైన్ నంబర్ ను 139లో విలీనం…

కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ను క‌లిసిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌. పోలవరం ప్రాజెక్టు సవరించిన వ్యయం రూ. 55,656 కోట్లను ఆమోదించాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు .

రైతుల పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి పై నిరసన ..

రైతుల పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి పై నిరసన గుంటూరు జిల్లా  సత్తెనపల్లి.. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రైతుల పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి పై నివసిస్తు పట్టణ అధ్యక్షుడు జ్ఞాన రాజ్ పాల్ అధ్యక్షతన సమావేశం జరిగింది.ఈ…