Take a fresh look at your lifestyle.
Browsing Category

ఆంద్రప్రదేశ్

ఏపీలో మండల కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పంచాయితీ రాజ్‌ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మండల కో ఆర్డినేటర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అవుట్ సోర్సింగ్‌ విధానంలో ఈ పోస్టులను భర్తీ…

టీటీడీ ఈవోకు హైకోర్టులో ఊరట.. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే

కోర్టు ధిక్కార కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (టీటీడీ ఈవో) ధర్మారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు డివిజన్ బెంచ్ శుక్రవారం స్టే విధించింది. ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో టీటీడీ…

భవానీ భక్తుల కోసం విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు!

బెజవాడ కనకదుర్గమ్మ భక్తులకు ఇది శుభవార్తే. భవానీ భక్తుల కోసం విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు అధికారులు ప్రకటించారు.  నేటి నుంచే ఇవి అందుబాటులోకి రానున్నాయి. శ్రీకాకుళం రోడ్-వరంగల్ ప్రత్యేక రైలు (07148) నేటి మధ్యాహ్నం రెండు…

​మాది నేషనల్ పార్టీ… మా జెండాలు పీకుతారా?

ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో విశాఖ చేరుకోనున్న నేపథ్యంలో, నగరంలోని సిరిపురం జంక్షన్ ద్రోణంరాజు సర్కిల్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. టౌన్ ప్లానింగ్ అధికారులు బీజేపీ జెండాలు తొలగించడాన్ని బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు, బీజేపీ కార్యకర్తలు…

జనవరి 27 నుంచి నారా లోకేశ్ పాదయాత్ర

ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నారు. వచ్చే జనవరి 27 నుంచి లోకేశ్ పాదయాత్ర మొదలుకానుంది. ఎన్నికలకు చాలా సమయం ఉన్న…

విద్యుదాఘాతంతో మృతి చెందిన వ్యవసాయ కూలీల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన సీఎం జగన్

అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరులో పంట కోత పనులకు వెళ్లిన వ్యవసాయ కూలీలు విద్యుదాఘాతంతో మరణించడం పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను అడిగి ఈ ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వ్యవసాయ కూలీల…

ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరానికి సర్వం సిద్ధం

అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాలతో క్రికెట్ పిచ్ లు జిల్లా క్రికెట్ చరిత్రలో నూతన క్రికెట్ అకాడమీ కొడిమి జర్నలిస్ట్ కాలనీలో 16 నుంచి ఉచిత క్రికెట్ శిక్షణ 👉ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనంతపురం…

వివక్షలకు తావులేని సమాజ నిర్మాణమే వారికి అందించే నివాళి..ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం స్వరాజ్య యోధులు తమ జీవితాలను త్యాగం చేశారు. వివక్షలకు తావులేని సమాజ నిర్మాణమే వారికి అందించే నివాళి. మనోబలాన్ని పెంచే మహోన్నత జీవన విధానమే ఆధ్యాత్మిక మార్గం. ఆధ్యాత్మిక వేత్తలు ప్రజల్లోకి వెళ్ళి వారిలో చైతన్యం…

గుజరాత్ హెరాయిన్ కేసుకు విజయవాడకు సంబంధం లేదు…సీపీ శ్రీనివాసులు

డ్రగ్స్ , గంజాయి ,అక్రమ లిక్కర్ పై స్పెషల్ డ్రైవ్ చేపట్టాం. 6 కోట్ల విలువైన గుట్కా స్వాధీనం చేసుకొని.. 570 మంది పై చర్యలు తీసుకున్నాం. 8వేల కేజీలను గంజాయి సీజ్ చేసి 250 కేసులు నమోదు చేశాం. 14 వందల వాహనాలు సీజ్ చేసి 4 వేల మంది అరెస్ట్ చేశాం.…

అనంతపురం నగర పాలక సంస్థ 17వ డివిజన్ కు వైకాపా అభ్యర్థిగా నాగ వినిత నామినేషన్.

నామినేషన్ దాఖలు చేసిన వైసిపి అభ్యర్థి నాగ వినిత. హాజరైన మేయర్ ,డిప్యూటీ మేయర్ లు. అనంతపురం నగర పాలక సంస్థ 17వ డివిజన్ కు జరుగుతున్న ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా చింతకుంట నాగ వినిత బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. …